చిత్తూరు జిల్లా శేషాచలం కొండల్లో జరిగిన ఎన్ కౌంటర్ ఘటనపై అందుబాటులో ఉన్న
మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పల్లె
అచ్చెన్నాయుడు, దేవీనేని ఉమ, నారాయణ హాజరయ్యారు. అంతకుముందు చంద్రబాబుతో
డీజీపీ రాముడు భేటీ అయ్యి ఎన్ కౌంటర్ వివరాలు తెలిపారు. జిల్లాలోని
చంద్రగిరి మండలంలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకొని మొత్తం 20 మంది ఎర్రచందనం
స్మగ్లర్లు హతమయిన విషయం తెలిసిందే. తెల్లవారు జామున ఐదుగంటల ప్రాంతంలో ఈ
ఘటన చోటుచేసుకుంది.
No comments:
Post a Comment