ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం
చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
విమర్శించారు. చంద్రబాబు తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల
8న టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేయనున్నామని తెలిపారు
No comments:
Post a Comment