చంద్రబాబు పాలన నుంచే రైతుల ఆత్మహత్యలు ప్రారంభమయ్యూయని విప్లవ రచయితల సంఘం (విరసం) రాష్ట్రనేత వరవరరావు అన్నారు. వరంగల్ జిల్లా పరకాల మండలంలోని నాగారంలో ఆత్మహత్యకు చేసుకున్న రైతు వంగ రవి కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన పరామర్శించారు. రవి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
No comments:
Post a Comment