‘రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ఆడుతున్న డ్రామాలు ఇక చెల్లవు.. బీజేపీతో పొత్తు బాబు పతనానికి నాంది. వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభంజనంలో ప్రతిపక్షపార్టీలు నామరూపాలు లేకుండాపోతాయి. రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వచ్చిన పురందేశ్వరి చిరునామా ఎక్కడో ఎవరికైనా తెలుసా ? అంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం పుంగనూరు పట్టణంలో వేలాదిమంది అభిమానులతో పెద్దిరెడ్డి రోడ్షో నిర్వహించారు.
No comments:
Post a Comment