photo gallery

 

Tuesday, May 5, 2015

అగ్రికల్చర్‌ కళాశాల విద్యార్థుల రక్తదానం

జిల్లాలోని నైరాలో ఉన్న ఆచార్య ఎన్‌జి రంగా అగ్రికల్చర్‌ కాలేజీలో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు మంగళవారం రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న జిల్లా కలెక్టరు లక్ష్మీనరసింహం, కళాశాల ప్రిన్సిపాల్‌ జోగినాయుడు,వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలన్నారు. ఈ శిబిరంలో 40 మంది కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు.

No comments:

Post a Comment