photo gallery

 

Thursday, January 1, 2015

ఆంధ్రకు 2014 భయంకర సంవత్సరం

విజయవంతంగా ఆరు నెలల పాలనను పూర్తి చేశామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఉదయం నగరంలోని ఇరిగేషన్‌ కార్యాయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కొత్త సంవత్సరం సందర్భంగా పోలవరంలోనూ, పగో జిల్లాల్లోనూ పర్యటించాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

No comments:

Post a Comment