కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ సమష్టిగా అభివృద్ధి పథంవైపు పయనిస్తుంటే.. ఈ పార్టీల సత్సం బంధాలను దెబ్బతీసేలా దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విమర్శించారు. సీఎం చంద్రబాబుపై ఉన్న ఉక్రోషంతో ఆమె దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు
No comments:
Post a Comment