పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచే అవకాశం ఉందేమో పరిశీలించాలని అధికారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రాజెక్టును ఇప్పటికే నిర్దేశించిన 150 అడుగుల నుంచి మరో 15 అడుగుల ఎత్తు పెంచితే నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశం ఉందని, ఆ దిశగా కూడా ఆలోచన చేయాలని సూచించారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు వద్ద మరో జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మించుకునేలా ఆలోచన చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
No comments:
Post a Comment