photo gallery

 

Sunday, January 11, 2015

నాలుగు జిల్లాల కోసమే బాబు తపన

చిత్తూరు జిల్లాలోని చెన్నారాయునిపల్లెలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధానిపై ఉత్తరాంధ్ర, సీమ ప్రజలు సంతృప్తిగా లేరన్నారు. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మిగతా జిల్లాలను నిర్లక్ష్యం చేస్తున్నారని సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అభివృద్ధిని వికేంద్రీకరిస్తామన్న ఆయన.. దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

No comments:

Post a Comment