ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. రుణమాఫీ అనే అబద్ధంతోనే బాబు అధికారాన్నిచేజిక్కించుకున్నారని జగన్ విమర్శించారు. శుక్రవారం ఆళ్లగడ్డ, నంద్యాల వైఎస్సార్ సీపీ శ్రేణులను ఉద్దేశించిన మాట్లాడిన ఆయన.. గతంలో చేసిన పొరపాట్లను వైఎస్సార్ సీపీ శ్రేణులు సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని జగన్ సూచించారు. ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత వైఎస్సార్ సీపీ పై ఉందని జగన్ తెలిపారు.
No comments:
Post a Comment