photo gallery

 

Thursday, January 1, 2015

బాబుకు వెండి కిరీటం బహూకరించిన రైతులు

ఏపీ రాజధాని ప్రాంతం తుళ్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉదయం పర్యటించారు. రాజధాని ప్రకటన తర్వాత తొలి పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబుకు తుళ్లూరు రైతులు వెండికిరీటాన్ని బహూకరించారు. అనంతరం గ్రామస్థుల మధ్య సీఎం చంద్రబాబు న్యూఇయర్‌ వేడుకలను జరుపుకున్నారు. కేక్‌ కట్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

No comments:

Post a Comment