చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే త్రీ కేఆర్ రుణాలన్నీ మాఫీ చేస్తారని ఎదురు చూసిన రైతులకు నిరాశే మిగిలింది. ప్రతిపక్ష హోదాలో ఆయన కుప్పంలో పర్యటించిన సందర్భంగా అధికారంలోకి రాగానే త్రీ కేఆర్ రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పు డు రుణమాఫీ జాబితాలో రైతుల పేర్లు లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. 13 ఏళ్లుగా త్రీ కేఆర్లో తీసుకు న్న రుణాలు చెల్లించలేక, బ్యాంకర్ల వేధింపులు భరించలేక నానా అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు వుుఖ్యవుంత్రిగా ఉన్నప్పుడు 1998లో కుప్పంలో ఇజ్రారుుల్ సేద్యాన్ని ప్రారంభించారు.
No comments:
Post a Comment