: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం ఉదయం గుజరాత్ చేరుకున్నారు. గాంధీనగర్లో జరుగుతున్న ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా 10 మంది ముఖ్యమంత్రులు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో చంద్రబాబు కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఏపీలో వనరులు, పెట్టుబడుల అవకాశాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ను ఇవ్వనున్నారు.
No comments:
Post a Comment