జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కచ్చితంగా పందెం కోడిని ఎత్తించాలన్న టీడీపీ నేతల వ్యూహాలు బెడిసికొట్టాయి. జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో సీఎం ఎదుట కోడి పందాల పంచాయితీ పెట్టి, సంక్రాంతి నాలుగు రోజుల వరకైనా అనధికారిక అనుమతులు సాధించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు
No comments:
Post a Comment