అనంతపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బస్సు ప్రమాదంపై మంత్రులు శిద్ధా రాఘవరావు, పరిటాల సునీత, పల్లెరఘునాథ్రెడ్డి, గంటా శ్రీనివాసరావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు
No comments:
Post a Comment