photo gallery

 

Saturday, December 13, 2014

చంద్రబాబును కలిసిన రాజధాని ప్రాంత రైతులు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రాజధాని ప్రాంత రైతులు శనివారం ఉదయం ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబును రైతులు గజమాలతో సత్కరించారు. అనంతరం రైతులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

No comments:

Post a Comment