photo gallery

 

Monday, December 22, 2014

బాబు అబద్దపు హామీలను ఎండగడదాం

- ప్రజలకు అండగా నిలబడదాం
- నేడు కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్‌సీపీ మహాధర్నా
- తరలిరానున్న పార్టీశ్రేణులు,రైతులు, మహిళలు

సాక్షి, చిత్తూరు: పింఛన్లు.. రేషన్ కార్డులు తొలగించారు... రైతు, డ్వాక్రా రుణమాఫీలు లేవు... బాబు వస్తే.. జాబు అనే నినాదం గంగలో కలిసింది... నిరుద్యోగ భృతిలేదు..  ఆరు నెలల కాలంలో అన్ని వర్గాలవారిని వంచించిన చంద్రబాబు అబద్దపు హామీలను ఎండగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమయింది. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించడానికి సన్నద్ధమయింది. అధికారం కోసం ఎన్నికల సమయంలో అనేక రకాల హామీలు గుప్పించిన బాబు ఆ తరువాత వాటిని అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపించక, ప్రజలను వంచించారు.

No comments:

Post a Comment