photo gallery

 

Wednesday, December 10, 2014

కేసీఆర్‌కుట్ర మంద కృష్ణ

 దళిత ఉపకులాల ఆత్మగౌరవం కోసం ఏర్పడ్డ ఎమ్మార్పీఎస్‌ ను బలహీన పర్చడానికి, కేసీఆర్‌ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మంద కృష్ణమాదిగ విమర్శించారు. కరీంనగర్‌ జిల్లా కాటారంలో మం గళవారం ఆయన మాట్లాడుతూ మాదిగలు సంఘటితమైతే తెలంగాణలో తన భవిష్యత్‌ ఇబ్బం దుల్లో పడుతుందని భావించిన కేసీఆర్‌ ఉద్యమాన్ని బలహీనపరచడానికి కుట్రలు చేసి తెలంగాణ మాదిగ దండోరాను ఏర్పాటు చేయించారన్నారు.

No comments:

Post a Comment