రాజధాని ప్రాంత రైతులకు ఎలాంటి అన్యాయం జరగబోదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. శనివారం ఉదయం చంద్రబాబును కలిసిన తుళ్లూరు ప్రాంత రైతులు సీఎంను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజధానికి భూములు ఇచ్చిన రైతులను అభినందిస్తున్నామన్నారు. రైతులందరికీ న్యాయం చేస్తాం... ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వనంత ప్యాకేజీని రైతులకు ప్రకటించామని చెప్పారు.
No comments:
Post a Comment