photo gallery

 

Saturday, December 13, 2014

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

రాజధాని ప్రాంత రైతులకు ఎలాంటి అన్యాయం జరగబోదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. శనివారం ఉదయం చంద్రబాబును కలిసిన తుళ్లూరు ప్రాంత రైతులు సీఎంను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజధానికి భూములు ఇచ్చిన రైతులను అభినందిస్తున్నామన్నారు. రైతులందరికీ న్యాయం చేస్తాం... ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వనంత ప్యాకేజీని రైతులకు ప్రకటించామని చెప్పారు.

No comments:

Post a Comment