రాష్ట్రం ఆర్థి క ఇబ్బందుల్లో వున్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేసిన ప్రభుత్వాన్ని అభినందించాల్సిందిపోయి అనవసర రాద్ధాంతం చేయడం విపక్షాలకు తగదని గృహనిర్మాణ శాఖ మంత్రి మృణాళిని అన్నారు. మంగళవారం ఆమె విజయనగరంలో మాట్లాడారు. తుఫాన్ బాధితుల కోసం ఉత్తరాంధ్రతోపాటు తూర్పుగోదావరి జిల్లాలో ప్రకృతి విపత్తులను తట్టుకునేలా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
No comments:
Post a Comment