photo gallery

 

Wednesday, December 10, 2014

రైతుకు అన్యాయం జరగనివ్వం

రాష్ట్రంలో అనేక కష్టాలున్నాయి. లోటు బడ్జెట్‌తో పథకాలు అమలు చేయడానికి ఇబ్బందులు వస్తున్నా యి. అయినా దేశానికి వెన్నెముక లాంటి రైతన్నను ఆదుకొని వారి కళ్లల్లో ఆనందం చూడాలనే రుణమాఫీని అమలు చేశామని రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు

No comments:

Post a Comment