నేను రైతు బిడ్డను...చిన్నప్పుడు తండ్రితో పాటు వ్యవసాయం చేశానని, రైతుల కష్టాలు ఏంటో తనకు తెలుసని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం జిల్లాలో రైతు విముక్తి పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు రైతులకు రుణమాఫీ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రైతుల కళ్లలో ఆనందం చూడాలన్నదే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రైతులు దిగాలు పడేందుకు వీల్లేదని ఆయన అన్నారు.
No comments:
Post a Comment