photo gallery

 

Friday, December 12, 2014

గొరెల కాపరిని దారుణ హత్య

మహబూబ్‌నగర్‌, డిసెంబర్‌ 12 : జిల్లాలోని పెబ్బేరు మండలం తాటిపాములలో గొర్రెల కాపరిని దుండగులు దారుణ హత్య చేశారు. అనంతరం 100 గొర్రెలను దుండగులు ఎత్తుకెళ్లారు.

No comments:

Post a Comment