వెంకట్రమణ మృతికి సంతాపంలో వాగ్బాణాలు
విపక్షాన్ని కించపరుస్తున్నారు
జగన్ మండిపాటు
ఆ ఉద్దేశం లేదు: స్పీకర్
23 వరకూ సమావేశాలు
నేడో రేపో ‘క్రీడ’ బిల్లు
ఐదు శతాబ్దాల ముందుచూపుతో రాజధాని
ప్రకటించనున్న చంద్రబాబు
విపక్షాన్ని కించపరుస్తున్నారు
జగన్ మండిపాటు
ఆ ఉద్దేశం లేదు: స్పీకర్
23 వరకూ సమావేశాలు
నేడో రేపో ‘క్రీడ’ బిల్లు
ఐదు శతాబ్దాల ముందుచూపుతో రాజధాని
ప్రకటించనున్న చంద్రబాబు
హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు మొదటి రోజే వేడెక్కాయి. తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ మృతికి సంతాపం తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానం సభలో కొంతసేపు రగడకు దారితీసింది. ముఖ్యమంత్రి మాట్లాడిన తరవాత ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డికి అవకాశం ఇవ్వకపోవడాన్ని వైసీపీ తీవ్రంగా తప్పుపట్టింది. సభ ప్రారంభం కాగానే ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి సంతాపంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
No comments:
Post a Comment