హైదరాబాద్, డిసెంబర్ 10(ఆంధ్రజ్యోతి): మధ్య తరగతిపై విద్యుత్ భారంఈ మేరకు విద్యుత్ బిల్లింగ్ కేటగిరీల్లో మార్పులు చేస్తూ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. తద్వారా విద్యుత్ వినియోగంలో క్రమశిక్షణ పాటించకుంటే అధిక చార్జీలను చెల్లించక తప్పదనే హెచ్చరికను వినియోగదారులకు ఇవ్వాలని తెలంగాణ డిస్కంలు భావిస్తున్నాయి. బుధవారం ఇక్కడ విద్యుత్సౌధలో తెలంగాణ విద్యుత్ కొనుగోలు సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
No comments:
Post a Comment