photo gallery

 

Friday, December 19, 2014

జూన్‌కల్లా చలో

తాత్కాలికంగా షెడ్లు వేసైనా రాజధాని నుంచే పాలన
అప్పటికి కొన్ని విభాగాల తరలింపు
రాజకీయ రాజధానిగా హైదరాబాద్‌
టీడీఎల్పీ భేటీలో చంద్రబాబు వెల్లడి
పింఛన్లను ఐదు రెట్లు పెంచాం
మాఫీపై రైతుల్లో సంతృప్తి
బదిలీల్లో కాస్త జాగ్రత్త
వసూళ్లు టీడీపీ సంస్కృతి కాదు
ఎమ్మెల్యేలకు హితబోధ


హైదరాబాద్‌, డిసెంబర్‌ 18 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని ప్రాంతానికి జూన్‌ నాటికి కొన్ని పాలనా విభాగాలను తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

No comments:

Post a Comment