photo gallery

 

Friday, December 12, 2014

ధైర్యంగా ఫిర్యాదు చేయండి

‘అవినీతి నిరోధక శాఖ అంటే భయం వద్దు.. లంచం తీసుకునే వారిపై ధైర్యంగా మాకు ఫిర్యాదు చేయండి. మీ పెండింగ్ పనిని మేమే దగ్గరుండి పూర్తి చేయిస్తాం.’ అని అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) డీఎస్పీ పి.ప్రభాకర్ పేర్కొన్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే అందుకు సంబంధించిన పని పూర్తి కాదనే అపోహ ప్రజల్లో ఉందని, అలాంటి ఆందోళన నుంచి బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment