photo gallery

 

Saturday, December 13, 2014

కొత్త జీతానికి కొత్త కొర్రీ!

అంతా సిద్ధమైందనుకున్న తర్వాత పదో పీఆర్సీ అమలుకు ఆర్థికశాఖ అధికారులు కొర్రీ వేశారు. దీంతో పదో పీఆర్సీకి ఇప్పట్లో మోక్షం కలిగే పరిస్థితి కన్పించడం లేదు. వాస్తవానికి నూతన సంవత్సర కానుకగా ఉద్యోగులకు కొత్త జీతాలు ఇవ్వాలని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌ రావు భావించారు. ఇదే క్రమంలో మంత్రివర్గ ఉపసంఘాలు, అధికారుల కమిటీలు, చర్చల పేరుతో కాలాయాపన చేయకుండా, ఉద్యోగ సంఘాలతో నేరుగా తానే చర్చించడం ద్వారా పీఆర్సీని ఖరారు చేయాలని ఆయన ఓ దశలో నిర్ణయించారు. అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాషా్ట్రలకు ఉద్యోగుల తుది కేటాయింపులు పూర్తి కానందున, ఇప్పటికిప్పుడు వేతన సవరణ చేసిన పక్షంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతాయంటూ ఆర్థికశాఖ ఉన్నతాధికారులు సీఎంకి నివేదించినట్లు సమాచారం. ఉద్యోగుల కేటాయింపులు తాత్కాలికంగా మాత్రమే జరగడం, ఈ క్రమంలో తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌కు,

No comments:

Post a Comment