హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్రం ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. హుదూద్ నష్టం చంద్రబాబు సర్కార్ చెప్పినంతగా లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ నష్టం సుమారు రూ.680 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని పేర్కొంది. తాము ఈ విషయంలో ఇంతకన్నా ఎలాంటి సాయం చేయలేమని స్పష్టం చేసింది. ఈ విషయమై మాట్లాడేందుకు ఈ నెల 15న ఢిల్లీ రావాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం కబురు పంపింది.
No comments:
Post a Comment