photo gallery

 

Monday, December 15, 2014

పింఛను రగడ

అర్హత ఉన్నా పింఛన్లు ఇవ్వడం లేదంటూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పెద్దఎత్తున ఆందో ళన చేశారు. ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. వరంగల్‌ జిల్లా చేర్యాల, బచ్చన్నపేట, దేవరుప్పుల మండలాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. చెన్నారావుపేట, ఖానాపూరం, వెంకటాపూర్‌ ఎంపీడీవో కార్యాలయాల ఎదుట ఆందోళనలు జరిపారు

No comments:

Post a Comment