ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో క్రిస్మస్ పర్వదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ క్రైస్తవ సంఘాలు సేవాభావంతో పనిచేస్తున్నాయని కొనియాడారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమన్నారు. ఏపీలో క్రైస్తవ భవనానికి 2 ఎకరాలు, రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. జెరూసలెం యాత్రకు ఆర్థికసాయం అందిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
No comments:
Post a Comment