కిలో ఒక రూపాయికే కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందబోతున్నాయి. కొత్త ఏడాది జనవరి నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బియ్యం సరఫరాకు కావాల్సిన ఆహార భద్రతా కార్డులను అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
No comments:
Post a Comment