photo gallery

 

Saturday, December 13, 2014

వదులుండ్రి.

అన్నం నీళ్లు మాని రోజంతా రోదన
మెదక్‌లో అవ్వకు ‘ఆసరా’ కష్టం!
పింఛను లైన్‌లో..మూర్ఛపోయిన వృద్ధుడు
పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే సోలిపేట నిలదీత

(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌) అవ్వ పేరు రాజబోయిన ఎల్లమ్మ. ఎల్లమ్మ వయస్సు 76 ఏళ్లు. రంగాయపల్లికి చెందిన ఎల్లమ్మ భర్త పదేళ్ల క్రితమే చనిపోయాడు. వృద్ధాప్య, వితంతు పింఛన్లకు అర్హురాలే. కానీ, ఏ పింఛనూ దొరకలేదు. జాబితాలో పేరు లేకపోవడంతో లబోదిబోమంది. గురువారమంతా అన్నమూ నీళ్లూ లేకుండా దిగులుగా పడుతుంది. శుక్రవారం ఉదయాన్నే తూప్రాన్‌ మండల పరిషత్‌ ఎదుట.. బోరుమంటూ కనిపించింది. కనిపించిన వారికల్లా గోడు చెప్పుకుంటూ కన్నీటిపర్యంతమయింది. మధ్యమధ్య గొంతు బొంగురుపోతోంటే.

No comments:

Post a Comment