photo gallery

 

Monday, December 15, 2014

రోజుకో మాట..పూటకో అబద్ధం

ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకో మాట.. పూటకో అబద్ధం చెబుతూ ప్రజలను మభ్యపెడుతూ నిలువునా మోసం చేస్తున్నారని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. బాబు మాటలు నమ్మి ఓటేసిన రైతులను, డ్వాక్రా మహిళలను నిలువునా ముంచారని ఆరోపించారు. ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు నైజంగా మారిందన్నారు.

No comments:

Post a Comment