‘ఎన్నికల ముందు బ్యాంకుల్లో ఎంత మొత్తం అప్పులున్నా, ఏ ఒక్క మహిళా రుణాలను చెల్లించవద్దని, అధికారంలోకి వస్తే అన్నీ మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.. ఆ మాటలు నమ్మి ఓట్లు వేసి గెలిపించాం.. అందుకే ఆయన వద్దే రుణాలు కట్టించుకోండి.. మేము మాత్రం పైసా కూడా చెల్లించం..’ అంటూ అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం జానకంపల్లికి చెందిన డ్వాక్రా మహిళలు బ్యాంకర్లకు తేల్చిచెప్పారు.
No comments:
Post a Comment