photo gallery

 

Wednesday, December 10, 2014

సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి పల్లె రఘునాథరెడ్డి  కాలు జారిపడ్డారు. ఆయనకు రక్తపు గాయాలయ్యాయి. హుiటాహుటిన ఆయనను నిమ్స్కు తరలించారు. సుగర్ వ్యాధి ఉన్న ఆయనకు గతంలోనే కాలిపై ఒక గాయం అయింది. ఈ రోజు కాలు జారిపడటంతో ఆ గాయంపైనే మళ్లీ గాయం అయింది. దాంతో రక్తం కారింది. ఆయన ఛాంబర్లో రక్తపు మరకలు కనిపిస్తున్నాయి.  ప్రస్తుతం ఆయనకు నిమ్స్లో చికిత్స చేస్తున్నారు.

.

No comments:

Post a Comment