సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాలు జారిపడ్డారు. ఆయనకు రక్తపు గాయాలయ్యాయి. హుiటాహుటిన ఆయనను నిమ్స్కు తరలించారు. సుగర్ వ్యాధి ఉన్న ఆయనకు గతంలోనే కాలిపై ఒక గాయం అయింది.
ఈ రోజు కాలు జారిపడటంతో ఆ గాయంపైనే మళ్లీ గాయం అయింది. దాంతో రక్తం కారింది. ఆయన ఛాంబర్లో రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయనకు నిమ్స్లో చికిత్స చేస్తున్నారు.
No comments:
Post a Comment