photo gallery

 

Wednesday, December 17, 2014

మోసం చేయడం చంద్రబాబు ప్రవృత్తి

రైతుల నుంచి మహిళల వరకు అందరినీ సీఎం మోసం చేశారు
విద్యుత్ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో పోరాడతాం
జింఖానా మైదానంలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సభలో వైఎస్ జగన్
 

అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చిన టీడీపీ.. ఇప్పుడు అన్ని  వర్గాలను మోసం చేస్తోంది. కడుపుమండిన విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు  ఇస్తున్నాం...’ అని వైఎస్సార్ సీపీ అధినే త వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. గాంధీ  నగర్‌లోని జింఖానా మైదానంలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల జేఏసీ ఆధ్వర్యాన మంగళవారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మద్దతు తెలిపారు.

No comments:

Post a Comment